కరక్కాయ బెరడు (అంటే కరక్కాయల్లో గింజలు తీసేసి పైన ఉండే బెరడు) నీటిలో వేసి మెత్తగా రుబ్బి పేస్ట్ లా చేసుకోని ఒళ్ళంతా రాసుకొని, అది ఆరిపోయాక సున్నిపిండితో, గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా 40 రోజులు చేయాలి.(జి-తెలుగు ఏల్చూరి గారి ‘సౌందర్యవేదం’ నుండి సేకరించినది.)
నవంబర్ 21, 2008
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి