పసుపుకొమ్ములు - 100 గ్రా
గోధుమలు పాతవి, నాటువి - 100 గ్రా
పసుపుకొమ్ములను ముక్కలుగా చేసి, వాటితో గోధుమలను కలిపి మట్టి మూకుడు లేదా ఇనుప బాణిలిలో వేసి వేయించి, పొడి చెయ్యాలి.బోజనానికి ముందు అరకప్పు గోరువెచ్చని నీళ్ళతో చెంచాపొడిని కలిపి తాగాలి
నవంబర్ 22, 2008
దగ్గు, ఆయాసంకు గౌరి చూర్ణం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి